by సూర్య | Thu, Jan 07, 2021, 05:16 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నిజం చేయాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని పేదలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందుకోసం లే అవుట్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు లాటరీ పద్దతిలో ప్లాట్లు కేటాయిస్తామన్నారు. మధ్య తరగతి ప్రజలకు కూడా సొంత స్థలం, వివాదాలు లేని ప్లాట్లు ఇస్తామన్నారు. ఇందుకోసం అధికారులు మేథోమథనం చేసి ఓ పాలసీని తీసుకురావాలన్నారు.
Latest News