సీఎం జగన్​పై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శలు

by సూర్య | Thu, Jan 07, 2021, 04:45 PM

ముఖ్యమంత్రి జగన్ ఒక కంటితో దేవాలయాలపై దాడులు నిరోధించాలని చెబుతూనే మరో కంటితో ప్రోత్సహిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. జగన్ లౌకికవాది అయితే హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన కొడాలి నానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. వరుస దాడులను పట్టించుకోని వెల్లంపల్లిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి ఓ మతానికి కొమ్ముకాయబట్టే ఆలయాలపై దాడులు సాధారణమయ్యాయని విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్...ఓ కులానికో, ఓ మతానికో కొమ్ముకాయటం సరికాదన్నారు.

Latest News

 
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM