గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు

by సూర్య | Fri, Oct 16, 2020, 10:15 AM

గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్‌ కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. మృతులను తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి వాసులుగా గుర్తించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM