ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

by సూర్య | Thu, Oct 15, 2020, 08:50 AM

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది


 


 


 

Latest News

 
ఏనుగు బొమ్మతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ Tue, Apr 23, 2024, 11:34 AM
బంగారు గొలుసు చోరీ Tue, Apr 23, 2024, 11:32 AM
ఉరవకొండ మండలం టాపర్ గా వెల్డర్ కుమార్తె Tue, Apr 23, 2024, 11:30 AM
వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు Tue, Apr 23, 2024, 11:29 AM
అట్టహాసంగా గమ్మనూరు జయరాం నామినేషన్ Tue, Apr 23, 2024, 11:27 AM