అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

by సూర్య | Tue, Oct 13, 2020, 02:10 PM

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడులో రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కొద్దిమేర ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు పగులగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM