లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలి : సీపీఐ నేత రామకృష్ణ

by సూర్య | Sun, Oct 11, 2020, 04:18 PM

సీపీఐ నేత రామకృష్ణ ఆదివారం టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలలో ఇళ్ల ఆక్రమణలకు కూడా వెనుకాడబోమని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM