by సూర్య | Sun, Oct 11, 2020, 04:18 PM
సీపీఐ నేత రామకృష్ణ ఆదివారం టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలలో ఇళ్ల ఆక్రమణలకు కూడా వెనుకాడబోమని రామకృష్ణ స్పష్టం చేశారు.
Latest News