by సూర్య | Sat, Oct 10, 2020, 11:41 AM
ఏపీ ఎంసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. గత నెల 17, 18, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్, సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగానికి 1,56,899 మంది హాజరు కాగా అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలకు 75,834 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: sche.ap.gov.in/EAMCET/EamcetHomePages/Home.aspx
Latest News