ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

by సూర్య | Sat, Oct 10, 2020, 11:41 AM

ఏపీ ఎంసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. గత నెల 17, 18, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్‌, సెప్టెంబ‌ర్ 23 నుంచి 25 వ‌ర‌కు అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌ కోసం ఎంసెట్ ప‌రీక్షను నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగానికి 1,56,899 మంది హాజరు కాగా అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలకు 75,834 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: sche.ap.gov.in/EAMCET/EamcetHomePages/Home.aspx

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM