చిన్నారిపై 47 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం...

by సూర్య | Fri, Oct 09, 2020, 01:24 PM

వెలిగండ్ల మండలంలో దారుణం జరిగింది. చిన్నారిని కామాంధుడు కాటేశాడు. తల్లి పనుల కోసం బయటకు వెళ్లగా గ్రామానికి చెందిన 47 ఏళ్ల వ్యక్తి కరివేపాకు కోసిస్తానని బాలికకు మాయమాటలు చెప్పాడు. తన బండిపై చిన్నారికి పొలానికి తీసుకువెళ్లాడు. అయితే ఇంటికొచ్చిన బాలిక ఏడుస్తుండడంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అయితే బాలికది, నిందితుడిది ఒకే సామాజికవర్గం కావడంతో రాజీకి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Latest News

 
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం.. రైతుల ఆగ్రహం Thu, Apr 18, 2024, 07:56 PM
మనసు మార్చుకున్న కేఏ పాల్.. ఆ నియోజకవర్గంలో కూడా పోటీ Thu, Apr 18, 2024, 07:52 PM
రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీలోకి వెళుతున్న కీలక నేత Thu, Apr 18, 2024, 07:49 PM
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కోర్టు కీలక ఆదేశాలు Thu, Apr 18, 2024, 07:36 PM
ఓ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అట్ట పెట్టెల్లో గుట్టు, పెద్ద ట్విస్టే ఇది! Thu, Apr 18, 2024, 07:33 PM