జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా

by సూర్య | Fri, Oct 09, 2020, 12:29 PM

హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. ఈ రోజు ఈ కేసును మరోసారి పరిశీలించిన న్యాయస్థానం ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులను నవంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఈడీ, సీబీఐ అధికారులు నమోదు చేసిన మరికొన్ని కేసులు ఈ రోజు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM