నాడు-నేడు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్

by సూర్య | Thu, Oct 08, 2020, 02:57 PM

విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నాడు-నేడు ప‌నుల‌ను ప‌రిశీలించారు. త‌ర‌గ‌తి గ‌దికి వెళ్లి అక్క‌డ ఏర్పాటు చేసిన ఆధునీకీక‌ర‌ణ చేసిన సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. విద్యార్థుల‌తో క‌లిసి త‌ర‌గ‌తి గ‌దిలో కూర్చొని, అక్క‌డి వ‌స‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా  ఉపాద్యాయుల కోరిక మేరకు బోర్డు మీద విద్యాకానుక అని జగన్ చాక్ పీస్ తో  రాశారు.


 


 


 


 





Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM