by సూర్య | Thu, Oct 08, 2020, 02:57 PM
విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు-నేడు పనులను పరిశీలించారు. తరగతి గదికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునీకీకరణ చేసిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చొని, అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాద్యాయుల కోరిక మేరకు బోర్డు మీద విద్యాకానుక అని జగన్ చాక్ పీస్ తో రాశారు.
జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవం సందర్భంగా ఆ స్కూల్ లో జరిగిన నాడు-నేడు పనులను పరిశీలించిన జగనన్న.
ఉపాద్యాయుల కోరిక మేరకు బోర్డు మీద విద్యాకానుక అని రాశారు.#EducationReformsInAP#JaganannaVidyaKanuka pic.twitter.com/UGmScAG3Gp
— YSRCP Digital Media (@YSRCPDMO) October 8, 2020