మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన కారు.. యువకుడికి గాయాలు

by సూర్య | Thu, Oct 08, 2020, 12:45 PM

తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణ పరిధిలోని మెహర్ కాంప్లెక్స్ నుంచి పశువుల ఆసుపత్రి వెళ్లే రోడ్డులో బుధవారం సాయంత్రం మోటర్ సైకిల్ పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో సంజయ్ అనే 20 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక కూర్చున్న రామ్ అనే యువకుడికి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. గాయపడిన యువకుడిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సామర్లకోట పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM