by సూర్య | Thu, Oct 08, 2020, 10:51 AM
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. కృష్ణానదీ పాయలో చేపలవేటకు వెళ్లిన జాలర్లకు వలలో చేపలతో పాటు కొండచిలువ కూడా చిక్కింది. దీంతో వారు కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు.
Latest News