వలలో చేపలతో పాటు కొండచిలువ...

by సూర్య | Thu, Oct 08, 2020, 10:51 AM

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. కృష్ణానదీ పాయలో చేపలవేటకు వెళ్లిన జాలర్లకు వలలో చేపలతో పాటు కొండచిలువ కూడా చిక్కింది. దీంతో వారు కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. మరదలిని ఓడించేందుకు బరిలో బావ Fri, Apr 19, 2024, 07:26 PM
బాలకృష్ణ కంటే ఆయన భార్య వసుంధర ఆస్తులే ఎక్కువ Fri, Apr 19, 2024, 07:23 PM
తిరుమల అడవుల్లో అగ్నిప్రమాదం.. వారి పనేనా Fri, Apr 19, 2024, 07:20 PM
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM