by సూర్య | Sat, Mar 28, 2020, 04:53 PM
కరోనా కట్టడికి పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయల విక్రయిస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకుంటే కచ్చితంగా 14రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని బొత్స తేల్చిచెప్పారు.
Latest News