by సూర్య | Sat, Mar 28, 2020, 09:39 AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు టెస్ట్ చేసిన శాంపిల్స్ 457. వీటిలో పాజిటివ్ గా నమోదైన కేసుల సంఖ్య 13 కి చేరగా నెగిటివ్ కేసుల సంఖ్య 355 చేరింది. కాగా మిగితా 25 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లావారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మొత్తం కరోనా పాజిటివ్ కేసులు: 13
విశాఖపట్నం: 4
తూర్పు గోదావరి:1
కృష్ణా జిలా: 3
గుంటూరు: 2
ప్రకాశం: 1
నెల్లూరు: 1
చిత్తూరు:1