ఏపీ,తెలంగాణ సరిహద్దులో ప్రశాంతం

by సూర్య | Sat, Mar 28, 2020, 09:09 AM

ఏపీ,తెలంగాణ సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద గల కృష్ణానది బార్డర్ లో రెండు రోజుల క్రితం ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల పై వాహనదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది.

Latest News

 
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM
మురుగునీరు వెళ్లడానికి దారి లేక కాలనీలో అవస్థలు Fri, Mar 29, 2024, 02:50 PM
ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాం Fri, Mar 29, 2024, 02:47 PM
గండికోట జలాశయం నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల Fri, Mar 29, 2024, 02:46 PM