by సూర్య | Fri, Mar 27, 2020, 01:38 PM
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కరోనా నేపథ్యంలో వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలోని ‘ఉజ్వల’ ఎల్పీజీ కనెక్షన్లున్న వినియోగదారులకు జూన్ నెలాఖరు వరకు ఉచితంగా గ్యాస్ అందిస్తామని ఆయన తెలిపారు.
Latest News