ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

by సూర్య | Thu, Mar 26, 2020, 02:29 PM

ఏపీ సర్కార్ కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా విద్యార్దులకు మధ్యాహ్నా భోజనం ఇంటి వద్దకే అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్దులకు ఏప్రిల్14 తర్వాత పరిస్థితిని సమీక్షించి కొత్త పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM