by సూర్య | Thu, Mar 26, 2020, 01:57 PM
రక్షణ శాఖ పరిధిలోని ఆర్షినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశ వ్యాప్తంగా తన ఆధీనంలో ఉన్న యూనిట్లలో 285 కోవిడ్-.19 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా 20 పడకలు సమకూర్చింది.
Latest News