by సూర్య | Wed, Mar 25, 2020, 03:15 PM
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 195 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 18,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్ లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. నేటి ఉదయం 9:15 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాలు ఈవిధంగా ఉన్నాయి. భారత్ లోని వివిధ ఎయిర్ పోర్టుల్లో ఇప్పటివరకు 15,24,266 మందికి కరోనా పరీక్షలు. కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు: 581
Latest News