by సూర్య | Sat, Mar 21, 2020, 03:25 PM
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనిల్ అన్నారు. ఈరోజిక్కడ మంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 300 పడకలతో ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితుల మేరకు ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగించుకుంటామన్నారు. కరోనాకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు కేటాయించాలన్నారు. రేపటి జనతా కర్ఫ్యూను ప్రజలంతా విజయవంతం చేయాలన్నారు.
Latest News