ఏపీలో ఈనెల 27నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

by సూర్య | Sat, Mar 21, 2020, 03:24 PM

ఈనెల 27 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ సమావేశాలను నాలుగైదు రోజుల్లో ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల వ్యయాల నిమిత్తం అసెంబ్లీ అనుమతి పొందేందుకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాల ప్రారంభం సందర్భంగా 27న గవర్నర్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి 28న ధన్యవాద తీర్మానం ఉంటుంది. అదే రోజు లేదా మరుసటి రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM