కరోనా నుండి మరో ముగ్గురికి విముక్తి

by సూర్య | Fri, Mar 20, 2020, 07:12 PM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 171 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 10,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.భారత్ లోని ఎయిర్ పోర్టుల్లో ఇప్పటివరకు 14,59,993 మందికి కరోనా పరీక్షలు


కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు: 223


రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం - పాజిటివ్ కేసుల సంఖ్య


ఆంధ్రప్రదేశ్ - 3


ఛత్తీస్ గఢ్- 1


ఢిల్లీ- 17


గుజరాత్- 5


హర్యానా- 17


కర్ణాటక - 15


కేరళ - 28


మహారాష్ట్ర - 52


ఒడిషా - 2


పంజాబ్ - 2


పాండిచ్చేరి- 1


రాజస్థాన్ - 17


తమిళనాడు- 3


తెలంగాణ - 17


చండీగఢ్- 1


జమ్మూ& కాశ్మీర్- 4


లడఖ్- 10


ఉత్తరప్రదేశ్ -23


ఉత్తరాఖండ్ - 3


పశ్చిమ్ బంగా- 2


మొత్తం కేసులు(భారతీయులు, విదేశీయులు) - 223


కాగా ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 23 మంది జయించారు.


రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం డిశ్చార్జి అయినవారి సంఖ్య


ఢిల్లీ - 5


కర్ణాటక- 1


కేరళ - 3


రాజస్థాన్ - 3


తమిళనాడు- 1


తెలంగాణ - 1


ఉత్తరప్రదేశ్ - 9


ఈ మహమ్మారి ఇప్పటివరకు నలుగురి ప్రాణాలను బలిగొంది.


రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం సంభవించిన మరణాలు


కర్ణాటక - 1


ఢిల్లీ - 1


మహారాష్ట్ర- 1


పంజాబ్ - 1


కరోనాను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM