by సూర్య | Thu, Mar 19, 2020, 03:05 PM
తిరుమలలో కరోనా కలకలం చెలరేగింది. మహారాష్ట్ర భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారణాసి దర్శనం తర్వాత దామోదరం అనే భక్తుడు తిరుమలకు వచ్చాడు. అశ్వని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం రుయాకు తరలించారు. టీటీడీ అధికారులు అత్యవసర సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం మూసి వేసే ఛాన్స్. తదుపరి ఆదేశాలు వచ్చే ఏకాంతగానే శ్రీవారి సేవలు నిర్వహించనున్నారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Latest News