by సూర్య | Thu, Mar 19, 2020, 02:24 PM
నిర్భయ దోషులకు రేపు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. నిర్భయ దోషులకు రేపు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పవన్ గుప్తా, అక్షయ్లు రెండవసారి దాఖలు చేసిన మెర్సీ పిటిషన్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీనితో నిర్భయ దోషులు నలుగురికీ రేపు ఉదయం ఐదున్నర గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
Latest News