నిర్భయ దోషులకు రేపే ఉరిశిక్ష

by సూర్య | Thu, Mar 19, 2020, 02:24 PM

నిర్భయ దోషులకు రేపు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. నిర్భయ దోషులకు రేపు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. నిర్భయ దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పవన్‌ గుప్తా, అక్షయ్‌లు రెండవసారి దాఖలు చేసిన మెర్సీ పిటిషన్లను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీనితో నిర్భయ దోషులు నలుగురికీ రేపు ఉదయం ఐదున్నర గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM