by సూర్య | Mon, Feb 17, 2020, 12:45 PM
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సర్కార్ ఫోకస్ చేసింది. అందుబాటులో ఉన్న భూమిని ప్రభుత్వం పేదలకు కేటాయించనున్నది. విజయవాడ-గుంటూరులో పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాల కేటాయించనుంది. లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రం ప్రభుత్వం తీసుకుంటున్నది. వార్డు వాలంటీర్ల ద్వారా ప్రక్రియ ప్రారంభం కానున్నది.
Latest News