పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సర్కార్ ఫోకస్

by సూర్య | Mon, Feb 17, 2020, 12:45 PM

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సర్కార్ ఫోకస్ చేసింది.  అందుబాటులో ఉన్న భూమిని ప్రభుత్వం పేదలకు కేటాయించనున్నది.  విజయవాడ-గుంటూరులో పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాల కేటాయించనుంది. లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రం  ప్రభుత్వం  తీసుకుంటున్నది. వార్డు వాలంటీర్ల ద్వారా ప్రక్రియ ప్రారంభం కానున్నది. 

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM