ఈ నెల 19 నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర

by సూర్య | Mon, Feb 17, 2020, 10:52 AM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి 45 రోజుల పాటు టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చైతన్య యాత్రలు చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 19న ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్వహించే చైతన్య యాత్రలో పాల్గొననున్నారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM