తాడేపల్లి నీట్ డైరెక్టర్ సీఎస్సి రావుపై సంచలన ఆరోపణలు

by సూర్య | Sun, Feb 16, 2020, 02:26 PM

తాడేపల్లి నీట్ డైరెక్టర్ సీఎస్పీ రావుపై మాణిక్యాలరావు సంచలన ఆరోపణలు చేశారు.  పీహెచ్డీ పట్టాల కోసం విద్యార్థినులకు  లైంగిక వేధింపులు చేశారని అన్నారు. ఒక్కో   పీహెచ్డీ పట్టాల కోసం రూ . 5 లక్షలు సీఎస్సీ రావు డిమాండ్ చేశాడు. నిట్ డైరెక్టర్ సీఎస్సీ రావుపై మాణిక్యాలరావు కేంద్రానికి పిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్సీ రావు పీహెచ్డీ సరిఫికేట్లు అమ్ముకుంటున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. రెండుమూడు రోజుల్లోనే డైరెక్టర్ ను తొలగిస్తారు అని అన్నారు.  

Latest News

 
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM
తాడిపత్రి లో వాలంటీరు పై కేసు నమోదు Fri, Mar 29, 2024, 12:02 PM
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు Fri, Mar 29, 2024, 11:59 AM
నేడు ఆ జోన్ లో పలు రైళ్లు రద్దు Fri, Mar 29, 2024, 11:58 AM
నేడు టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం Fri, Mar 29, 2024, 11:57 AM