by సూర్య | Sun, Feb 16, 2020, 02:10 PM
ఐటీశాఖ ఇచ్చిన నోట్ మత్రులకు అర్థం కాలేదు అని వర్ల రామయ్య అన్నారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా బురదలోకి చంద్రబాబును లాగలేరు అని వర్ల రామయ్య అన్నారు. ఇకపై మంత్రులు ఈ విషయంపై మాట్లాడకుండా ఉంటే మంచిదని అన్నారు.
Latest News