SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Sun, Feb 16, 2020, 02:04 PM
తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.