ఐటీ పంచానామాపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి: బొండా ఉమా

by సూర్య | Sun, Feb 16, 2020, 01:39 PM

ఐటీ పంచానామాపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని బొండా ఉమా అన్నారు.  వైసీపీ నేతలు లేని అవినీతిని టీడీపీకి అంటించిలని ప్రయత్నించారు అని అన్నారు.  రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేశారు అని అయన అన్నారు. ఐటీ  దాడులు జరిగిన సంస్థల గురించి మాట్లాడే దమ్ము వైసీపీకి ఉందా అని అయన ప్రశ్నించారు. 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM