by సూర్య | Sun, Feb 16, 2020, 01:39 PM
ఐటీ పంచానామాపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని బొండా ఉమా అన్నారు. వైసీపీ నేతలు లేని అవినీతిని టీడీపీకి అంటించిలని ప్రయత్నించారు అని అన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేశారు అని అయన అన్నారు. ఐటీ దాడులు జరిగిన సంస్థల గురించి మాట్లాడే దమ్ము వైసీపీకి ఉందా అని అయన ప్రశ్నించారు.
Latest News