by సూర్య | Sun, Feb 16, 2020, 01:01 PM
నారాయణపేట వద్ద కృష్ణానదిలో ఇద్దరు గల్లంతయ్యారు. స్నానం కోసం నదిలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతైయ్యారు. యువకులిద్దరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు యువకులు నీటిలో పడి గల్లంతైయ్యారు.
Latest News