SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Sun, Feb 16, 2020, 09:07 AM
రాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్ లో ఉన్న 37 మంది డిఎస్పీలకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కొంతమంది డిఎస్పీలను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.