వైసీపీతో పొత్తుపై బీజేపీ ఇంచార్జీ సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sat, Feb 15, 2020, 04:21 PM

గత మూడు రోజులుగా ప్రధాని మోడీ సహ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. ఎన్డీఏలోకి వైసీపీ వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇంచార్జీ, జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము వైసీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు. జనసేనతో మాత్రమే తమ పొత్తు కొనసాగుతుందని సునీల్ దేవదర్ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని.. జనసేనతో కలిసి వైసీపీ విధానాలపై పోరాటం చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM