by సూర్య | Sat, Feb 15, 2020, 01:35 PM
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తమిళనాడు మంత్రి సెల్లూరు రాజులు, నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రామ్ శంకర్ కటారియా లు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
Latest News