శ్రీవారిని దర్శించుకున్నమంత్రి మోపిదేవి

by సూర్య | Sat, Feb 15, 2020, 01:35 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తమిళనాడు మంత్రి సెల్లూరు రాజులు, నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ రామ్‌ శంకర్‌ కటారియా లు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.


 


 

Latest News

 
తిరుమలలో భక్తుల రద్దీ Thu, Apr 18, 2024, 10:35 AM
నారిగళంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది Thu, Apr 18, 2024, 10:27 AM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 10:24 AM
పది మంది జూదరులు అరెస్టు Thu, Apr 18, 2024, 10:10 AM
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM