by సూర్య | Fri, Feb 14, 2020, 03:31 PM
కాసేపట్లో ఢిల్లీకి జగన్ వెళ్లనున్నారు. సాయంత్రం అమిత్ షాను జగన్ కలవనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లాడు. రేపు కూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం. ఆర్థిక మంత్రి నిర్మల, కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
Latest News