by సూర్య | Fri, Feb 14, 2020, 02:32 PM
ఐటీశాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని తమ్మినేని సీతారాం అన్నారు. ఐటీ దాడులు జరిగితే మంచిదే కదా.. జరగనివ్వండి అని అన్నారు. ఏదో ఒక రోజు పాపం బద్దలవుతుంది అని ఎవరూ అతీతులు కాదు అని తమ్మినేని సీతారాం అన్నారు.
Latest News