చంద్రబాబుపై బురద జల్లేందుకే ఐటి దాడులు: అచ్చెన్నాయుడు

by సూర్య | Fri, Feb 14, 2020, 02:23 PM

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయని... దాన్ని టీడీపీ ఆపాదించడం మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడమే అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బురద జల్లేందుకే ఐటి దాడులను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సోదాల్లో రూ.85 లక్షలు పట్టుబడితే రూ.వేలకోట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ అక్రమాస్తులపై సీబీఐ కౌంటర్‌పై వైసీపీ నేతలు స్పందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Latest News

 
వైసీపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేసిన వల్లభనేని బాలశౌరి Thu, Apr 18, 2024, 01:28 PM
నామినేషన్‌ పత్రాల దాఖలు చేయు ప్రక్రియ ఇదే Thu, Apr 18, 2024, 01:27 PM
బీసీలంతా చంద్రబాబుకి మద్దతు పలకాలి Thu, Apr 18, 2024, 01:26 PM
ఫెయిల్‌ అయ్యాడని ఆత్మహత్య చేసున్న విద్యార్థి Thu, Apr 18, 2024, 01:26 PM
స్పోకెన్‌ ఇంగ్లీషులో ఉచిత శిక్షణా తరగతులు Thu, Apr 18, 2024, 01:25 PM