by సూర్య | Fri, Feb 14, 2020, 11:42 AM
చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 80 వేలే అని బోండా ఉమ అన్నారు. రూ. 2 వేల కోట్లు దొరికాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని బోండా ఉమ అన్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదు అని అన్నారు. ఐటీ దాడుల సాకుతో టీడీపీపై విషప్రచారం చేస్తున్నారని యనమల అన్నారు. సిఎస్ శ్రీనివాస్ కు టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది? అని అన్నారు. దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఐటీ దాడులకు టీడీపీకి సంబంధం లేదు అని యనమల అన్నారు.
Latest News