చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 80 వేలే : బోండా ఉమ

by సూర్య | Fri, Feb 14, 2020, 11:42 AM

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 80 వేలే అని బోండా ఉమ అన్నారు. రూ. 2 వేల కోట్లు దొరికాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని బోండా ఉమ  అన్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదు అని అన్నారు. ఐటీ దాడుల సాకుతో టీడీపీపై విషప్రచారం చేస్తున్నారని యనమల అన్నారు. సిఎస్ శ్రీనివాస్ కు టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది? అని అన్నారు. దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఐటీ  దాడులకు టీడీపీకి సంబంధం లేదు అని యనమల అన్నారు. 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM