by సూర్య | Fri, Feb 14, 2020, 11:16 AM
విజయవాడ : రాజధాని అమరావతి కోసం నేడు సీపీఎం 24 గంటల నిరాహారదీక్ష. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ. 24గంటల నిరసన దీక్ష చేపట్టనున్న సీపీఎం నేత బాబురావు.ఉదయం 10.30 గంటలకు ధర్నా చౌక్ వద్ద ప్రారంభం కానున్న నిరసనదీక్ష .దీక్షను ప్రారంభించనున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు
Latest News