by సూర్య | Fri, Feb 14, 2020, 10:49 AM
పుల్వామా దాడి అమరవీరులకు ప్రధాని మోడీ నివాళుర్పించారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికి మరవదు అని ప్రధాని అన్నారు. పుల్వామా అమరవీరులకు హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు వారి కుటుంబాలకు దేశం ఎప్పటికి రుణపడి ఉంటుంది అని అమిత్ షా అన్నారు.
Latest News