వైఎస్ భారతి పీఏ పేరిట మోసం

by సూర్య | Fri, Feb 14, 2020, 10:09 AM

వైఎస్ భారతి పీఏ పేరిట దుండగుడు  మోసం చేశాడు. పంచాయితీశాఖలో ఉద్యోగం ఇపిస్తానంటూ  డబ్బులు వసూలు చేశాడు. దుండగుడు తిరుపతి వాసి సత్య శ్రీరాంగా గుర్తించారు. సత్య శ్రీరాంను నమ్మి రూ. 1. 12 లక్షలు బ్యాంకు ద్వారా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్  చేశాడు. బాధితుడు బెజవాడ వాసి అఖిల్. ఇద్దరిని ఇలాగే మోసగించిండని గుర్తించి అఖిల్ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM