చంద్రగిరి (మ) శ్రీనివాసమంగాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారుల కూబింగ్

by సూర్య | Fri, Feb 14, 2020, 09:27 AM

చంద్రగిరి (మ) శ్రీనివాసమంగాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారుల కూబింగ్ నిర్వహించారు.  రైల్వే ట్రాక్ వద్ద 52 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. లోడింగ్ చేస్తున్న టెంపో ట్రావెలర్ తో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు బయలుదేరారు. 

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM