by సూర్య | Fri, Feb 14, 2020, 09:27 AM
చంద్రగిరి (మ) శ్రీనివాసమంగాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారుల కూబింగ్ నిర్వహించారు. రైల్వే ట్రాక్ వద్ద 52 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. లోడింగ్ చేస్తున్న టెంపో ట్రావెలర్ తో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు బయలుదేరారు.
Latest News