by సూర్య | Fri, Feb 14, 2020, 09:22 AM
నెల్లూరు ఆలయ రథానికి దుండగులు నిప్పంటించారు. ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం రథాన్ని దుండగులు తగలపెట్టారు. ఆగంతకుల దుశ్చర్యకు రథం పూర్తిగా దగ్దమైంది. రథానికి మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించాడని పోలీసులు అంటున్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగోలు (మ) కొండబిట్రగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Latest News