ఆలయ రథానికి నిప్పు

by సూర్య | Fri, Feb 14, 2020, 09:22 AM

నెల్లూరు ఆలయ రథానికి దుండగులు నిప్పంటించారు. ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం రథాన్ని దుండగులు తగలపెట్టారు. ఆగంతకుల దుశ్చర్యకు రథం  పూర్తిగా దగ్దమైంది. రథానికి మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించాడని పోలీసులు అంటున్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగోలు (మ) కొండబిట్రగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM