by సూర్య | Fri, Feb 14, 2020, 09:12 AM
నంద్యాల ఎన్టీవో కాలనీ నవచైతన్య స్కూలులో దారుణం జరిగింది. నైట్ క్లాస్ ల పేరిట స్కూల్ టీచర్లు హింసిస్తూ వీడియో తీసి వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపణలు చేశారు. టీచర్లపై విద్యార్థుల తల్లిదండ్రులు టూటౌన్ పీఎస్ లో పిర్యాదు చేశారు. ఓ టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Latest News