విజయవాడలో భారీగా బంగారం పట్టివేత

by సూర్య | Thu, Feb 13, 2020, 11:38 AM

విజయవాడలో భారీగా బంగారం పట్టుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో20 కేజీల బంగారం పట్టుబడింది.  ముంబై నుంచి కార్గో కొరియర్ ద్వారా బంగారం సరఫరా చేస్తున్నారు. నగరంలోని బంగారం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.  టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులను  అదుపులో తీసుకున్నారు.  పట్టుబడ్డ బంగారం విలువ రూ. 17 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM