by సూర్య | Thu, Feb 13, 2020, 11:16 AM
అనంతపురం జేఎన్టీయూలో వీసీల టెక్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ప్రారంభించారు. రెండు రోజులపాటు వీసీల టెక్ సదస్సు జరగనున్నది. ఈ సమావేశానికి 65 మంది వీసీలు, 176 మంది ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు.
Latest News