by సూర్య | Thu, Feb 13, 2020, 10:30 AM
వైఎస్ వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసులో సిట్ వద్దంటూ.. సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ నాలుగు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వివేకా కుమార్తె సునీతా రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్లు వేశారు.
Latest News