వై ఎస్ వివేకా హత్య కేసు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

by సూర్య | Thu, Feb 13, 2020, 10:30 AM

వైఎస్ వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు.  వివేకా హత్య కేసులో సిట్ వద్దంటూ.. సిబిఐ  చేత విచారణ జరిపించాలంటూ నాలుగు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.  ఈ పిటిషన్లు  టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి,  వివేకా కుమార్తె సునీతా రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్లు వేశారు. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM