by సూర్య | Thu, Feb 13, 2020, 09:48 AM
ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంక్ లో భారీగా గోల్డ్ గోల్ మాల్ జరిగింది. బ్యాంకు గోల్డ్ అప్రయిజర్ మాయాజాలంతో బ్యాంకులో ఉండాల్సిన బంగారం మణప్పురం గోల్డ్ లో ప్రత్యేక్షమైంది. మణప్పురంలో అప్రయిజర్ పేరుతో సుమారు కేజిన్నర బంగారం తేలింది. బ్యాంకులో ఉన్న బంగారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జోనల్ ఆఫీస్ ఉన్నతాధికారులు బ్యాంకులో విచారణ చేస్తున్నారు.
Latest News