by సూర్య | Thu, Feb 13, 2020, 08:50 AM
కోవిడ్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.1,367కి మృతుల సంఖ్య చేరింది. ఒకే రోజు 94 మంది మృతి చెందారు. మరో 1,628 కొత్త కేసులు నమోదయ్యాయి. 60,286కు కరోనా వైరస్ బాధితులు ఉన్నారు. ఇతర దేశాల్లోకి పాకే ప్రమాదం లేకపోవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. జపాన్ నౌకలో 39 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Latest News