రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ మృతుల సంఖ్య

by సూర్య | Thu, Feb 13, 2020, 08:50 AM

కోవిడ్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.1,367కి మృతుల సంఖ్య  చేరింది. ఒకే రోజు 94 మంది మృతి చెందారు.  మరో 1,628 కొత్త కేసులు నమోదయ్యాయి. 60,286కు కరోనా వైరస్ బాధితులు ఉన్నారు. ఇతర దేశాల్లోకి పాకే ప్రమాదం లేకపోవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. జపాన్ నౌకలో 39 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM