జగన్ - మోడీ భేటీలో.. హైలైట్స్ ఇవే

by సూర్య | Wed, Feb 12, 2020, 08:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..బుధువారం ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు ఇద్దరి మధ్య గంటన్నర పాటూ భేటీ జరిగింది. ఈ భేటీ లో రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాలు మోడీతో చర్చించారు. ముందు జగన్ ఎంపీలతో కలిసి 50 నిమిషాల పాటూ కీలక అంశాలపై చర్చించారు. తర్వాత మోదీతో జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ప్రధానీతో చర్చించిగినట్టు చెబుతున్నారు. శాసన మండలి రద్దు, మూడు రాజధానులపై ప్రధానికి వివరించిన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు అమిత్ షాను కలిసే అవకాసం ఉందనుకున్నా ఆయన అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో చివరి నిముషంలో అమరావతికి పయనమయ్యారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM